Saturday, June 17, 2023

ది 17-06-2023 న జగనన్న ఆణిముత్యాలు పాఠశాల స్థాయి కార్యక్రమం జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల నిడమానూరు నందు నిర్వహించడమైనది. పాఠశాల స్థాయి లో 1st 2nd 3rd వచ్చిన విద్యార్థులకు నగదు పారితోషికం , మెడల్, మెరిట్ సర్టిఫికెట్ బహుకరించడమైనది (22-23) 1. SK. SHAKEELA BEGUM: -567 Marks 2 .K. DIVYA-555 Marks 3. .M.AiSWARYA :542 Marks















 

No comments:

Post a Comment