Tuesday, July 6, 2010

KARISHMA BREAK THE RECORD

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిడమానూరు చరిత్ర తిరగ రాసిన Sk.KARISHMA
మార్చ్ 2010 ఎస్.ఎస్.సి పరీక్షా ఫలితాలలో 578

మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. జిల్లా పరిషత్ పాఠశాలలో జిల్లా ప్రధమ స్థానాన్ని పొందింది .
శ్వేత
568మార్కులతో ద్వితీయ స్థానాన్ని పొందింది. మొత్తం24మంది గ్రేడ్ సాధించారు

No comments:

Post a Comment